Friday, July 28, 2023

వాస్తవాలు ఎప్పుడైనా కటినమే @మణిపూర్


మణిపూర్ మీద పడ్డారు దొంగలు...
మణిపూర్ ఈ దేశంలోనే ఉందనీ.. అక్కడా మహిళలూ..పిల్లలూ...ఉంటారనీ...ఏం స్పృహ కలిగిందిరా నాయనా...

దశాబ్దాలు అసలు ఈశాన్యం వైపు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయని కూడా ఈ దేశానికి...ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్న వారికి తెలీదు...

ఎందుకంటే..వారి మనసుల్లో ఈ రాష్ట్రాలు మనవి కాదు...

కొన్ని చైనావి..కొన్ని బంగ్లా దేశ్ వి..కొన్ని చర్చివి..అంటే అమెరికా వి...

సమ్మగా ఉంది ఇన్నాళ్లూ సన్నాసులకి...తటస్థ తాటకమ్మలకీ...

జమ్ము కశ్మీర్...బెంగాల్...ఈశాన్య రాష్ట్రాల్లో  ఇన్నాళ్లూ మానవులే లేరు...

మానవులు అంటే..ఆయుధాలు ఎత్తుకెళ్లి మసీదుల్లో ...చర్చిలలో దాచే వాళ్ళు మాత్రమే....

ఆ ఆయుధాల దొంగల్ని...

మహిళల్ని వివస్త్రల్ని చేసి..వక్షోజాల పై ఎర్రగా కాల్చి శిలువను ముద్రించిన వాళ్ళూ మాత్రమే మనుషులు.. 

అట్లాంటి ఉత్తమ మానవుల్ని మన సైన్యం హింసలు పెట్టేస్తోంది అని మాత్రమే ...ఈ పెద్ద మానవతా వాదులకు తెలుస్తుంది... అదేంటో...

తటస్థత పూసుకున్న మణులు మనకి కూడా ఉన్నారు...వాళ్ళకట పోలిక వద్దట...

ముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని మనం అరవలేదట...

స్త్రీలను నిలువునా చెక్క మెషీన్ లో  రంపపు కోతలు కోస్తుంటే ఆ ఆక్రందన తెలుగు రాష్ట్రాల వరకూ వినబడలేదట...

హిందూ యువతులను అపహరించుకు పోయి అత్యాచారాలు చేసి చంపేస్తుంటే...ఆ అరుపులు వీళ్ళకి చెవులకు సోకలేదట...

అదేంటో..ఇప్పుడు ఈశాన్యానికి..ఈయన రోడ్లు వేశాడు కదా...కమ్యూనికేషన్ ఇచ్చాడు కదా...

హాస్పిటల్లు..ఎయిమ్స్ ..ఐఐటీ లు తెచ్చాడు కదా...

ఇప్పుడు అన్నీ వినపడి పోతున్నాయి...

వీళ్ల మానాలు చలించి పోతున్నాయి... కవితలై... పెయింటింగులై కారి పోతున్నాయి...

కానీ.. తెలియందల్లా...

ఈ దారుణాలు వెనుక అమెరికా చర్చి ఉందని తెలీదు...

చైనా కుత్తే ఎక్కిస్తున్న మత్తు ఇదన్న సంగతి తెలీదు...

రోహింగ్యా రహీమ్లు...చర్చి కృసేడర్లు...ఇంత గందరగోళానికి కారణమనీ తెలీదు...

మూడు జాతీయ రహదార్లు కలుస్తున్న...

మనకి యుద్ధ పరంగా  వాణిజ్య పరంగా..మణిపూర్ కీలకమని తెలీదు...

ఈశాన్యం ముక్క కోసే భాగంలో జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర అనీ తెలీదు...

మంచిది..అలాగే ఉండండి...మీ మెదడుని అక్కడే..ఆ లేవెల్లోనే ఉంచండి...

మణిపూర్ ఏమీ అయిపోదు...మీరు ఏడవకండి..

చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది...ఎంపిక చేసుకున్న దొంగ సానుభూతిని మడిచి...మీ మానాన మీరు మీ మానాల్లో పెట్టుకోండి...

ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవర్ని ఆపాలో కేంద్రానికి తెలుసు...

ఇప్పుడే...డొంక మొత్తం కదిలింది...

అంతర్జాతీయంగా పురుగులు ఒకటొకటిగా బయటకి వస్తున్నాయి...

ఇంట్లో చెద పురుగులు ఆల్రెడీ తెలుసు...

మన సైన్యం..ప్రభుత్వం కోసి మంట పెడతున్నారు...

పురుగులు చచ్చే సమయంలో...అనవసరంగా మీ కాయలు అక్కడ పెట్టకండి...

ఉక్కిరి బిక్కిరి అయి..పోతారు...

దేశం అంటే..మనుషులే కాదు..మట్టి కూడా మాకు...

మనుషుల్ని..మట్టిలో ఉండే కణకణాన్ని కాపాడుకోవడం మాకు తెలుసు...

రంకెలు ఆపండి...కుంకల్లారా..

జైహింద్!!!

:~Writer Srihari Mangalampalli

No comments:

Post a Comment