దేవుడు మనకు ఏదైనా విలువైనది ఇవ్వాలనుకున్నప్పుడు చాలా పరీక్షలు పెడుతాడు, చాలా బాధలూ పెడుతాడు. అది మనకు దక్కొద్దని కాదు.. ఒకవేళ అది దక్కినా చాలా కష్టపడి, చాలా బాధలు పడి పొందాము కాబట్టి జాగ్రత్త కాపాడుకుంటామని. కాబట్టి విలువైనదిని కావాలనుకున్నప్పుడు నిజాయితీగా కష్ట పడటమే మన వంతు.
నిజాయితీగా కష్టపడింది ఖచ్చితంగా పొందుతాం. అదంతే. ప్రకృతి నియమం.
No comments:
Post a Comment