అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ద్వారా ముగ్గురు రచయితల ద్వారా రచించిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనే అవకాశం రావడం అదృష్టమే..
కేవలం తెలుగు బాష పట్ల ఉన్న అభిమానమే అనేకమంది తెలుగు సాహితీ వేత్తలు, రచయితలు, తెలుగు పండితులు పాల్గొనే వేదికపై అతిథిగా పాల్గొనే అవకాశం వచ్చిందనటo సందేహం లేదు. అలాంటి అవకాశాలను అందించిన సాధన కుటీర్ వేదికకు కృతజ్ఞతలు..
ఈ వేదిక ద్వారా తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు భద్రంగా అందిద్దాం అనే సదాశయంతో *ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు *పద్యాల తోరణం* నిర్వహించ బడుచున్నది. అందరం బాగస్తులమవుదాం.
సదా వెంకట్ ల్, GSF.
No comments:
Post a Comment